స్మార్ట్ ఫోన్లలో ఎమర్జన్సీ అలర్ట్ సిస్టమ్ ట్రయల్
- February 16, 2021
రియాద్:అత్యవసర సందర్భాల్లో ఉపయోగపడేలా ఫోన్ వార్నింగ్స్ సిస్టమ్ని సౌదీ అరేబియా ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది.సోమవారం ఈ ట్రయల్ ప్రారంభమవుతుంది.సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మరియు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వార్నింగ్స్ ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల నుంచి బ్రాడ్కాస్ట్ అవుతాయి.ఫిబ్రవరి 22 వరకు ఇది కొనసాగుతుంది. బుకాయక్, బహ్రా, కున్ఫుదా సహా కొన్ని గవర్నరేట్లలో ఈ వార్నింగ్ సిస్టమ్ ట్రయల్ జరుగుతుంది.స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లు అప్డేట్స్కి అనుగుణంగా వున్నాయో లేదో సరిచూసుకోవాలి. అత్యవసర పరిస్థితులకు సంబంధించి పౌరులు అలాగే నివాసితుల్ని అప్రమత్తం చేసేలా ఈ వార్నింగ్ సిస్టమ్ రూపొందించబడింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







