కువైట్: జనం గుమికూడరాదు, కోవిడ్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే
- February 19, 2021కువైట్: జనం ఎట్టిపరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా గుమికూడరాదనీ, కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు సూచించబడిన అన్ని నిబంధనల్నీ పాటించాల్సిందేనని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పునరుద్ఘాటించింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలు అలాగే, హెల్త్ అథారిటీస్ చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా వ్యవహరించాలని మినిస్ట్రీ ఇంటీరియర్ స్పష్టం చేసింది. బ్రిగేడియర్ తవహీద్ అల్ కాందారి మాట్లాడుతూ, లా నెంబర్ 8, 1969 మరింత పక్కగా అమలు చేయబడుతుందని చెప్పారు. ఎక్కడైనా ఎక్కువమంది గుమికూడినట్లయితే, అలాంటి సమాచారాన్ని ఎమర్జన్సీ ఫోన్ నెంబర్ 112కి తెలపాలంటూ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..