బహ్రెయిన్: దారికి అడ్డంగా టేబుళ్లు వేసి రెస్టారెంట్ నిర్వహణ..
- February 21, 2021మనామా:కరోనా భయంతో రెస్టారెంట్ల నిర్వహణపై కఠిన ఆంక్షలు అమలు చేస్తుంటే బహ్రెయిన్ లోని ఓ రెస్టారెంట్ ఓనర్ మాత్రం అవేమి తనకు పట్టవన్నట్లు వ్యవహరించాడు. ఏకంగా దారికి అడ్డంగా టేబుళ్లు వేసి దర్జాగా ఆర్డర్ తీసుకుంటున్నాడు. మనామాలోని ఓ రెస్టారెంట్ నిర్వాకం ఇది. ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో టేబుళ్లు వేసి సీటింగ్ ఏర్పాటు చేయటం వచ్చిపోయే పాదచారులకు ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు వ్యక్తులు రెస్టారెంట్ నిర్వహణ తీరుపై మనామా మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన మున్సిపాలిటీ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం