రిమోట్ వర్కింగ్, ఉద్యోగుల ఆరోగ్య భద్రతలో ఉత్తమ దేశంగా యూఏఈ
- February 21, 2021యూఏఈ:కరోనా సమయంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించటంలో యూఏఈ అత్యుత్తమ విధానాలు పాటించినట్లు ప్రశంసలు అందుకుంటోంది. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేయటంతో పాటు పలు ప్రమాణాలు పాటించటంలో యూఏఈ అరబ్ దేశాల్లోనే తొలి స్థానం దక్కించుకుంది. అలాగే అంతర్జాతీయంగా 31వ స్థానంలో నిలిచింది. కరోనా కాలంలో ఉద్యోగులపై ఒత్తిడి, వారి ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు పాటిస్తున్న ప్రమాణాలపై యూకేకి చెందిన సర్కిల్ లూప్ అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించింది. దాదాపు 95 శాతం ఉద్యోగులకు రిమోట్ వర్కింగ్ వెసులుబాటు కల్పించి వారి ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ది చాటుకుందని యూఏఈని ప్రశంసించింది. అంతేకాదు..ఉద్యోగుల సేఫ్టీ ఇండెక్స్ లో యూఏఈ ఇటలీ, జపాన్, హాంకాంగ్, ఐర్లాండ్, మలేషియా, రష్యా, యుఎస్ఎ, చైనాలను కూడా అధిగమించటం విశేషం.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్