మస్కట్: డ్రోన్ల ద్వారా పామ్ ట్రీ ప్లాంటేషన్..సాగులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్

- February 21, 2021 , by Maagulf
మస్కట్: డ్రోన్ల ద్వారా పామ్ ట్రీ ప్లాంటేషన్..సాగులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్

మస్కట్:సాగు విధానంలో కృత్రిమ మేథస్సును జోడించి మంచి ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేస్తోంది ఒమన్. ఇందులో భాగంగా వ్యవసాయ, మత్స్య, జల వనరుల విభాగం అధికారులు డ్రోన్ల సాయంతో నిర్దేశించుకున్న ప్రాంతాల్లో పామ్ విత్తనాలను జల్లుతున్నారు. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ద్రవ రూపంలోని పుప్పొని జల్లుతున్నారు. వాకెన్ టెక్ కంపెనీ సాయంతో వ్యవసాయంలో కృత్రిమ మేథస్సు వినియోగం సాధ్యపడిందని సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com