మస్కట్: డ్రోన్ల ద్వారా పామ్ ట్రీ ప్లాంటేషన్..సాగులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్
- February 21, 2021మస్కట్:సాగు విధానంలో కృత్రిమ మేథస్సును జోడించి మంచి ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేస్తోంది ఒమన్. ఇందులో భాగంగా వ్యవసాయ, మత్స్య, జల వనరుల విభాగం అధికారులు డ్రోన్ల సాయంతో నిర్దేశించుకున్న ప్రాంతాల్లో పామ్ విత్తనాలను జల్లుతున్నారు. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ద్రవ రూపంలోని పుప్పొని జల్లుతున్నారు. వాకెన్ టెక్ కంపెనీ సాయంతో వ్యవసాయంలో కృత్రిమ మేథస్సు వినియోగం సాధ్యపడిందని సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత