మస్కట్: డ్రోన్ల ద్వారా పామ్ ట్రీ ప్లాంటేషన్..సాగులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్
- February 21, 2021
మస్కట్:సాగు విధానంలో కృత్రిమ మేథస్సును జోడించి మంచి ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేస్తోంది ఒమన్. ఇందులో భాగంగా వ్యవసాయ, మత్స్య, జల వనరుల విభాగం అధికారులు డ్రోన్ల సాయంతో నిర్దేశించుకున్న ప్రాంతాల్లో పామ్ విత్తనాలను జల్లుతున్నారు. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ద్రవ రూపంలోని పుప్పొని జల్లుతున్నారు. వాకెన్ టెక్ కంపెనీ సాయంతో వ్యవసాయంలో కృత్రిమ మేథస్సు వినియోగం సాధ్యపడిందని సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







