మస్కట్: డ్రోన్ల ద్వారా పామ్ ట్రీ ప్లాంటేషన్..సాగులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్
- February 21, 2021
మస్కట్:సాగు విధానంలో కృత్రిమ మేథస్సును జోడించి మంచి ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేస్తోంది ఒమన్. ఇందులో భాగంగా వ్యవసాయ, మత్స్య, జల వనరుల విభాగం అధికారులు డ్రోన్ల సాయంతో నిర్దేశించుకున్న ప్రాంతాల్లో పామ్ విత్తనాలను జల్లుతున్నారు. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ద్రవ రూపంలోని పుప్పొని జల్లుతున్నారు. వాకెన్ టెక్ కంపెనీ సాయంతో వ్యవసాయంలో కృత్రిమ మేథస్సు వినియోగం సాధ్యపడిందని సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







