అల్ అహ్మద్ కారిడార్ ప్రారంభించిన ఖతార్ పీఎం, కువైట్ డిప్యూటీ పీఎం
- February 25, 2021
దోహా:ఖతార్ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా, కువైట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హమాద్ జబెర్ అలి అల్ సబాహ్, సంయుక్తంగా సబాహ్ అల్ అహ్మద్ కారిడార్ను ఫిబ్రవరి 24న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సర్వీస్ రోడ్లు, ల్యాండ్ స్కూపింగ్, బ్యూటిఫికేషన్ మరియు ట్రీ ప్లాంటేషన్ వంటి పనులు 2021 నాటికి పూర్తవుతాయి. మొత్తం 29 కిలోమీటర్ల నిడివిగల ఈ కారిడార్, అభివృద్ధిలో కీలక భూమిక పోషించనుంది.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







