కువైట్:క్వారంటైన్ ఉల్లంఘనులపై ఆన్ లైన్ నిఘా..
- February 26, 2021కువైట్ సిటీ:తప్పనిసరి క్వారంటైన్ లో ఉండాల్సిన వ్యక్తులపై ఆన్ లైన్ ద్వారా నిఘా వేయనుంది కువైట్. తమ దగ్గర నిక్షిప్తమై ఉన్న సమాచారంతో ఎవరెవరూ క్వారంటైన్ లో ఉంటున్నారు..ఎవరు రూల్స్ కి విరుద్ధంగా జనంలో తిరుగుతున్నారనేది ఎప్పటికప్పుడు ఆన్ లైన్ డేటా ద్వారా చెక్ చేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా క్వారంటైన్ లో ఉన్న వారి హెల్త్ స్టేటస్ ను పర్యవేక్షించిటంతో పాటు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని వెంటనే గుర్తించగలమని స్పష్టం చేసింది. ఎవరైనా రూల్స్ ను బ్రేక్ చేస్తే వెంటనే తమ పాట్రోలింగ్ బృందాలు వెంటనే ఉల్లంఘనులు ఉన్న ప్రాంతానికి చేరుకొని వారిని అరెస్ట్ చేస్తాయని హెచ్చరించింది. తోటి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టడంతో పాటు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన నేరానికి వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు