భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 26, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.తాజాగా దేశంలో 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,10,63,491 కు చేరింది.ఇందులో 1,07,50,680 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,1,55,986 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 120 మంది మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు భారత్ లో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,56,825 కు చేరింది.ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,34,72,643 మందికి వ్యాక్సిన్ను ఇవ్వడం విశేషం.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







