నేడు భారత్ బంద్...
- February 26, 2021
భారత్ లో పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనసగా ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.దేశంలో పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, దేశవ్యాప్తంగా ఒకే ఇంధన ధరలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.ఇక బంద్ లో భాగంగా సీఏఐటి చక్కా జామ్ కు పిలుపునిచ్చింది.దేశవ్యాప్తంగా దాదాపుగా 40 లక్షల వాహనాలు నిలిపివేస్తున్నట్టుగా సీఏఐటి ప్రకటించింది.1500 ప్రాంతాల్లో నిరసనలు తెలియజేయబోతున్నారు.ఇక భారత్ బంద్ కు మద్దతుగా దేశంలోని 40వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతు ఇస్తున్నాయి.
తాజా వార్తలు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!