కోవిడ్ 19 జాగ్రత్తల్ని మరో మూడు నెలలు పొడిగించిన బహ్రెయిన్
- February 26, 2021మనామా:కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ మెజర్స్ మరో 3 నెలలు పాటించాల్సిందిగా అథారిటీస్ ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేయడం జరిగింది. తప్పనిసరి కోవిడ్ నిబంధనల్ని ఫిబ్రవరి 28 నుంచి మరో మూడు నెలలు పాటించాలని రెసిడెంట్స్ అలాగే పౌరుల్ని ఉద్దేశించి మినిస్ట్రీ తన ఆదేశాల్లో పేర్కనడం జరిగింది. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటివి ఈ మెజర్స్లో ముఖ్యమైనవి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ