డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ ప్రారంభించిన సౌదీ అరేబియా
- March 02, 2021రియాద్:కోవిడ్ వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయటంలో భాగంగా డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ ప్రారంభించింది సౌదీ అరేబియా. కింగ్డమ్ వ్యాప్తంగా రియాద్, మక్కా, మదీనా, హబ్హాలో డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 18 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించిన సౌదీ ప్రభుత్వం..అమెరికా ఉత్పత్తి వ్యాక్సిన్ ఫైజర్ కు అత్యవసర అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత ఉత్పత్తి వ్యాక్సిన్ అస్ట్రాజెనెకాకు కూడా అత్యవసర అనుమతులు ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రారంభమై నాటి నుంచి ఇప్పటివరకు ముందస్తుగా నిర్దేశించుకున్న ప్రాధాన్య వర్గాల్లో 7,80,000 డొసుల వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..