డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ ప్రారంభించిన సౌదీ అరేబియా
- March 02, 2021రియాద్:కోవిడ్ వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయటంలో భాగంగా డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ ప్రారంభించింది సౌదీ అరేబియా. కింగ్డమ్ వ్యాప్తంగా రియాద్, మక్కా, మదీనా, హబ్హాలో డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 18 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించిన సౌదీ ప్రభుత్వం..అమెరికా ఉత్పత్తి వ్యాక్సిన్ ఫైజర్ కు అత్యవసర అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత ఉత్పత్తి వ్యాక్సిన్ అస్ట్రాజెనెకాకు కూడా అత్యవసర అనుమతులు ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రారంభమై నాటి నుంచి ఇప్పటివరకు ముందస్తుగా నిర్దేశించుకున్న ప్రాధాన్య వర్గాల్లో 7,80,000 డొసుల వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..