కోవిడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్న 93 శాతం దుబాయ్ స్కూళ్ళు
- March 02, 2021దుబాయ్:నాలెడ్జ్ అండ్ హ్యమూన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) వెల్లడించిన వివరాల ప్రకారం, దుబాయ్ స్కూళ్ళు కరోనా నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘న్యూ నార్మల్’ విధానాల్ని ఖచ్చితంగా పాటిస్తున్నాయని తెలుస్తోంది. కెహెచ్డిఎ బృందాలు 20 ఆకస్మిక తనిఖీలను స్కూళ్ళలో ప్రతిరోజూ నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల సందర్భంగా 93 శాతం స్కూళ్ళు న్యూ నార్మల్ విధానాల్ని పాటిస్తున్నట్లు తేలింది. ముఖాముఖి విద్యాభ్యాసానికి సంబంధించి 50 శాతం మంది విద్యార్థులు ముందుకొచ్చినట్లు తెలిపాయి అథారిటీస్. 15,000 మందికి పైగా విద్యార్థులు (పీపుల్ ఆఫ్ డిట్మరినేషన్) ప్రత్యేక సాయాన్ని కోవిడ్ సమయంలో అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల