మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు
- March 02, 2021మనామా:తన మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. గతంలో ఈ వ్యక్తిపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలికి ఇద్దరు చిన్నారులున్నారు. క్యాపిటల్ గవర్నరేట్లోని బాధితురాలి ఇంట్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో నిందితుడిపై అభియోగాలు గతంలో మోపబడగా ఆ కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. నిందితుడు, తన భార్యపై అత్యాచారానికి తెగబడగా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు ఆమెపై యాసిడ్ పోశాడు. బాధితురాలికి యాసిడ్ కారణంగా గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం