క్యాబ్లో నగదు గుర్తింపు: తిరిగిచ్చేసిన డ్రైవర్
- March 05, 2021
యూఏఈ:కరీమ్ డ్రైవర్ ఒకరు తన క్యాబ్లో ప్రయాణీకులు మర్చిపోయిన నగదును గుర్తించి వెంటనే, పోలీసులకు సమాచారం ఇచ్చారు.మొత్తం 900,000 దిర్హాముల నగదును ప్రయాణీకులు మర్చిపోవడం జరిగింది. బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చి, నగదును అప్పగించారు డ్రైవర్ మొహమ్మద్ అర్ఫాన్ మొహమ్మద్ రఫీక్. ఈ నేపథ్యంలో అత్యంత నీతివంతంగా వ్యవహరించిన డ్రైవర్ను సన్మానించింది దుబాయ్ పోలీస్. బ్రిగేడియర్ అబ్దుల్లా కరీమ్ సరూర్ (బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్), డ్రైవర్పై ప్రశంసలు కురిపించారు. సర్టిఫికెట్ ఆఫ్ అప్రీషియేషన్తో డ్రైవర్ను సత్కరించారు. తనను సత్కరించిన పోలీసు వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు డ్రైవర్.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









