క్యాబ్లో నగదు గుర్తింపు: తిరిగిచ్చేసిన డ్రైవర్
- March 05, 2021యూఏఈ:కరీమ్ డ్రైవర్ ఒకరు తన క్యాబ్లో ప్రయాణీకులు మర్చిపోయిన నగదును గుర్తించి వెంటనే, పోలీసులకు సమాచారం ఇచ్చారు.మొత్తం 900,000 దిర్హాముల నగదును ప్రయాణీకులు మర్చిపోవడం జరిగింది. బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చి, నగదును అప్పగించారు డ్రైవర్ మొహమ్మద్ అర్ఫాన్ మొహమ్మద్ రఫీక్. ఈ నేపథ్యంలో అత్యంత నీతివంతంగా వ్యవహరించిన డ్రైవర్ను సన్మానించింది దుబాయ్ పోలీస్. బ్రిగేడియర్ అబ్దుల్లా కరీమ్ సరూర్ (బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్), డ్రైవర్పై ప్రశంసలు కురిపించారు. సర్టిఫికెట్ ఆఫ్ అప్రీషియేషన్తో డ్రైవర్ను సత్కరించారు. తనను సత్కరించిన పోలీసు వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు డ్రైవర్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ