క్యాబ్లో నగదు గుర్తింపు: తిరిగిచ్చేసిన డ్రైవర్
- March 05, 2021
యూఏఈ:కరీమ్ డ్రైవర్ ఒకరు తన క్యాబ్లో ప్రయాణీకులు మర్చిపోయిన నగదును గుర్తించి వెంటనే, పోలీసులకు సమాచారం ఇచ్చారు.మొత్తం 900,000 దిర్హాముల నగదును ప్రయాణీకులు మర్చిపోవడం జరిగింది. బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చి, నగదును అప్పగించారు డ్రైవర్ మొహమ్మద్ అర్ఫాన్ మొహమ్మద్ రఫీక్. ఈ నేపథ్యంలో అత్యంత నీతివంతంగా వ్యవహరించిన డ్రైవర్ను సన్మానించింది దుబాయ్ పోలీస్. బ్రిగేడియర్ అబ్దుల్లా కరీమ్ సరూర్ (బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్), డ్రైవర్పై ప్రశంసలు కురిపించారు. సర్టిఫికెట్ ఆఫ్ అప్రీషియేషన్తో డ్రైవర్ను సత్కరించారు. తనను సత్కరించిన పోలీసు వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు డ్రైవర్.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం