ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 05, 2021అమరావతి: ఏపీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి... వేలల్లో నమోదైన కేసులు.. భారీగా పడిపోయి.. మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి... ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 51,660 శాంపిల్స్ పరీక్షించగా.. 124 మందికి పాజిటివ్గా తేలింది.. కరోనాతో మరొకరు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో కోవిడ్ బారినపడిన 94 మంది పూర్తిగా కోలుకున్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కోవిడ్ టెస్ట్ల సంఖ్య కోటి 41 లోల 43 వేల 911కు చేరగా.. పాజిటివ్ కేసులు 8,90,441కు, రికవరీ కేసులు 8,82,369కు పెరిగాయి. ప్రస్తుతం 900 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనాతో 7,172 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ