ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 05, 2021
అమరావతి: ఏపీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి... వేలల్లో నమోదైన కేసులు.. భారీగా పడిపోయి.. మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి... ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 51,660 శాంపిల్స్ పరీక్షించగా.. 124 మందికి పాజిటివ్గా తేలింది.. కరోనాతో మరొకరు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో కోవిడ్ బారినపడిన 94 మంది పూర్తిగా కోలుకున్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కోవిడ్ టెస్ట్ల సంఖ్య కోటి 41 లోల 43 వేల 911కు చేరగా.. పాజిటివ్ కేసులు 8,90,441కు, రికవరీ కేసులు 8,82,369కు పెరిగాయి. ప్రస్తుతం 900 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనాతో 7,172 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







