ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 05, 2021
అమరావతి: ఏపీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి... వేలల్లో నమోదైన కేసులు.. భారీగా పడిపోయి.. మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి... ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 51,660 శాంపిల్స్ పరీక్షించగా.. 124 మందికి పాజిటివ్గా తేలింది.. కరోనాతో మరొకరు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో కోవిడ్ బారినపడిన 94 మంది పూర్తిగా కోలుకున్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కోవిడ్ టెస్ట్ల సంఖ్య కోటి 41 లోల 43 వేల 911కు చేరగా.. పాజిటివ్ కేసులు 8,90,441కు, రికవరీ కేసులు 8,82,369కు పెరిగాయి. ప్రస్తుతం 900 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనాతో 7,172 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









