ఇండోనేషియాలో షేక్ జాయెద్ మసీదు నమూనా ఆవిష్కరణ

- March 08, 2021 , by Maagulf
ఇండోనేషియాలో షేక్ జాయెద్ మసీదు నమూనా ఆవిష్కరణ

యూఏఈ:ఇండోనేషియాలో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు నమూనాకి సంబంధించి శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు ఎమిరేటీ అధికారులు. సెంట్రల్ జావా ప్రాంతంలో ఈ మసీదు నిర్మితం కానుంది. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో స్వస్థలం ఇది. 2019 జులైలో ఈ నమూనాని యూఏఈ, విడూడూకి బహూకరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com