1 నుంచి 3 కువైటీ దినార్ల మధ్య ఆర్డర్లను డెలివరీ చేయనున్న సహకార సంఘాలు
- March 08, 2021
కువైట్ సిటీ:పలు సహకార సంఘాలు, డెలివరీ సర్వీసులను వినియోగదారుల సంతృప్తి మేరకు చేపట్టనున్నాయి. గ్రోసరీలు, డ్రగ్ సప్లయ్స్ వంటివాటిని దేశంలోని పలు రీజియన్లలో డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. డెలివరీ ఫీజుని 1 నుంచి 3 కువైటీ దినార్ల వరకు వుండవచ్చు. కొన్ని సహకార సంఘాలు సాయంత్రం 4 గంటలకు మూసివేయడం జరుగుతుందనీ, డెలివరీ సర్వీసుని యాక్టివేట్ చేయడం జరుగుతుందని పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







