సైబర్ నేరాల్లో అన్ని పరికరాల్నీ జప్తు చేయనున్న న్యాయస్థానం

- March 09, 2021 , by Maagulf
సైబర్ నేరాల్లో అన్ని పరికరాల్నీ జప్తు చేయనున్న న్యాయస్థానం

మస్కట్:సైబర్ నేరాలకు ఉపయోగించే అన్ని పరికరాల్నీ ఆయా కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానాలు జప్తు చేయనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టికల్-32 సైబర్ నేరాల నియంత్రణ ప్రకారం ఈ చర్యలు తీసుకోన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆ ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com