సైబర్ నేరాల్లో అన్ని పరికరాల్నీ జప్తు చేయనున్న న్యాయస్థానం
- March 09, 2021
మస్కట్:సైబర్ నేరాలకు ఉపయోగించే అన్ని పరికరాల్నీ ఆయా కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానాలు జప్తు చేయనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టికల్-32 సైబర్ నేరాల నియంత్రణ ప్రకారం ఈ చర్యలు తీసుకోన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







