కోవిడ్ 19 ఎఫెక్ట్: 8 సౌదీ మసీదుల మూసివేత
- March 09, 2021
రియాద్:సౌదీ అథారిటీస్, తాత్కాలికంగా 8 మసీదుల్ని మూడు రీజియన్లలో మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10 మంది వర్షిపర్స్ కరోనా పాజిటివ్గా తేలడమే ఇందుకు కారణం. గడచిన 29 రోజుల్లో మొత్తం 236 మసీదుల్ని మూసివేయడం జరిగింది. వీటిల్లో 22 రి-ఓపెన్ అయ్యాయి. వాటిల్లో స్టెరిలైజేషన్ ప్రక్రియ అనంతరం పునఃప్రారంభించారు. రియాద్లో సోమవారం ఆరు మసీదుల్ని మూసివేశారు. మదీనాలో ఒకటి, తబుక్లో ఇంకోటి మూసివేయడం జరిగింది. గతంలో మూసివేసిన ఆరు మసీదుల్ని తిరిగి ప్రారంభించారు. వర్షిపర్స్ అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టడంలో సాయపడాల్సిందిగా అథారిటీస్ కోరుతున్నాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







