కవరేజీ ప్రాంతాలని పెంచెందుకు 'బీఎస్ఎన్ఎల్' యొచన
- February 28, 2016
భారత టెలికం నెట్వర్క్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత సంచార్ నిగమ్ లిమిటెడ్) తన సేవలను విస్తరించాలని యోచిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కవరేజీ ప్రాంతాన్ని మరింత పెంచేందుకుగాను కనీసం 6ప్రాంతాల్లో 5మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ను 700 హెర్జ్బాండ్ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమా శ్రీవాస్తవ మాట్లాడుతూ వేలం ధరకే 700 మెగా హెర్జ్ స్లాట్ను తీసుకోన్కున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







