కవరేజీ ప్రాంతాలని పెంచెందుకు 'బీఎస్‌ఎన్‌ఎల్' యొచన

- February 28, 2016 , by Maagulf
కవరేజీ  ప్రాంతాలని పెంచెందుకు 'బీఎస్‌ఎన్‌ఎల్'  యొచన

భారత టెలికం నెట్‌వర్క్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (భారత సంచార్ నిగమ్ లిమిటెడ్) తన సేవలను విస్తరించాలని యోచిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ కవరేజీ ప్రాంతాన్ని మరింత పెంచేందుకుగాను కనీసం 6ప్రాంతాల్లో 5మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను 700 హెర్జ్‌బాండ్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమా శ్రీవాస్తవ మాట్లాడుతూ వేలం ధరకే 700 మెగా హెర్జ్ స్లాట్‌ను తీసుకోన్కున్నట్టు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com