కరోనా తీవ్రతకు ఫ్యామిలీ గ్యాదరింగ్సే కారణమంటున్న బహ్రెయిన్
- March 14, 2021
బహ్రెయిన్:కరోనా తీవ్రత పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బహ్రెయిన్ అందుకు దారితీస్తున్న పరిస్థితులను వివరించింది. దేశంలో వైరస్ మళ్లీ విజృంభించటానికి ప్రధాన కారణంగా భౌతిక దూరం పాటించకపోవటమేనని తేల్చి చెప్పింది.ముఖ్యంగా వేడుకలు, విందుల పేరుతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఒకే చోట గుమికూడటం వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా మారుతోందని చెబుతోంది.అలాగే ఇండోర్స్, వర్క్ ప్లేస్, షాప్స్, ప్రార్థనాలయాల్లోనూ జనాలు భౌతిక దూరం పాటించటం లేదని అందువల్లే కరోనా తీవ్రత పెరిగిపోతోందని తెలిపింది. సమాజంలో ప్రతి ఒక్కరు మరింత బాధ్యత మసలుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడంది. అలాగే అవగాహన కార్యక్రమాలను కూడా మరింత ముమ్మరం చేయాలని పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ అసిస్టెంట్ అన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







