కరోనా తీవ్రతకు ఫ్యామిలీ గ్యాదరింగ్సే కారణమంటున్న బహ్రెయిన్
- March 14, 2021
బహ్రెయిన్:కరోనా తీవ్రత పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బహ్రెయిన్ అందుకు దారితీస్తున్న పరిస్థితులను వివరించింది. దేశంలో వైరస్ మళ్లీ విజృంభించటానికి ప్రధాన కారణంగా భౌతిక దూరం పాటించకపోవటమేనని తేల్చి చెప్పింది.ముఖ్యంగా వేడుకలు, విందుల పేరుతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఒకే చోట గుమికూడటం వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా మారుతోందని చెబుతోంది.అలాగే ఇండోర్స్, వర్క్ ప్లేస్, షాప్స్, ప్రార్థనాలయాల్లోనూ జనాలు భౌతిక దూరం పాటించటం లేదని అందువల్లే కరోనా తీవ్రత పెరిగిపోతోందని తెలిపింది. సమాజంలో ప్రతి ఒక్కరు మరింత బాధ్యత మసలుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడంది. అలాగే అవగాహన కార్యక్రమాలను కూడా మరింత ముమ్మరం చేయాలని పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ అసిస్టెంట్ అన్నారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!