తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 15, 2021_1615785130.jpg)
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పైకి కిందకు కదులుతూనే ఉన్నాయి...రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం...గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 157 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..కోవిడ్తో మరొకరు ప్రాణాలు కోల్పోగా... ఇదే సమయంలో 166 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,318కు పెరగగా... రికవరీ కేసుల సంఖ్య 2,97,681కు చేరింది.. ఇక, ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,654కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు 96.7 శాతంగా ఉంటే..రాష్ట్రంలో 98.79 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,983 యాక్టివ్ కేపసులు ఉండగా.. అందులో 718 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు..మరోవైపు.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 38,517 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 92,38,982కు పెరిగింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!