ఏప్రిల్ 23న 'ప్లాన్ బి'
- March 20, 2021హైదరాబాద్:శ్రీనివాస్ రెడ్డి హీరోగా సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, నవీనారెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ప్లాన్ బి'. కె.వి.రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మించిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 23న విడుదల కాబోతోంది. దర్శకుడు రాజమహి మాట్లాడుతూ, "ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో సాగే కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు. అంత ఉత్కంఠం గా ఉంటుంది. మా చిత్రాన్ని సెన్సార్ వారు అభినందించి, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు'' అని చెప్పారు. రాజమహికి దర్శకుడిగా ఇది తొలి చిత్రమే అయినా... చక్కగా కథను తెరపైకి ఎక్కించారని, ఆయనకు మరో రెండు సినిమాలకు ఛాన్స్ దక్కిందని నిర్మాత ఎవిఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన