49 శాతానికి చేరిన మహిళా శ్రామిక శక్తి
- March 21, 2021బహ్రెయిన్:అంతర్జాతీయ మహిళా శ్రామిక శక్తి సగటును అధిగమించి బహ్రెయిన్ లో మహిళా శ్రామిక శక్తి పురోభివృద్ధి సాధించిందని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ సెక్రటరీ జనరల్ హాలా అల్-అన్సారీ వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా శక్తి రేటు 47శాతం ఉండగా...కింగ్డమ్ లో మహిళా శ్రామిక శక్తి 49 శాతానికి చేరిందన్నారు. వివిధ రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని గణాంకాలను వివరించారు. బహ్రెయిన్ ప్రభుత్వం రంగంలో ఎగ్జిక్యూటివ్ పదవులలో మహిళల సగటు 46% ఉందని, ప్రైవేట్ రంగంలో 34% ఉందన్నారు. ఇక ప్రైవేట్ సంస్థలలో బోర్డు డైరెక్టర్ హోదాల్లో 17 శాతం మహిళలు ఉన్నారని అన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..