పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌ని కోరిన ఎంపీ జవహర్

- March 22, 2021 , by Maagulf
పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌ని కోరిన ఎంపీ జవహర్

కువైట్:ఎంపీ హాసన్ జవహర్, పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ హెల్త్‌ని ఉద్దేశించి కోరినట్లు తెలుస్తోంది. పాక్షిక బ్యాన్ కొనసాగుతున్నా వైరస్ విజృంభిస్తోందనీ, కేవలం రాత్రి పూట మాత్రమే వైరస్ పెరుగుతుందనే ఆలోచన ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. 12వ గ్రేడ్ విద్యార్థులకు సంబంధించి పరీక్షల విషయమై కూడా ఎంపీ హాసన్ జవహర్ ప్రశ్నించార.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com