పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ని కోరిన ఎంపీ జవహర్
- March 22, 2021కువైట్:ఎంపీ హాసన్ జవహర్, పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ హెల్త్ని ఉద్దేశించి కోరినట్లు తెలుస్తోంది. పాక్షిక బ్యాన్ కొనసాగుతున్నా వైరస్ విజృంభిస్తోందనీ, కేవలం రాత్రి పూట మాత్రమే వైరస్ పెరుగుతుందనే ఆలోచన ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. 12వ గ్రేడ్ విద్యార్థులకు సంబంధించి పరీక్షల విషయమై కూడా ఎంపీ హాసన్ జవహర్ ప్రశ్నించార.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA