ఇ-బుక్ నెట్వర్క్ని ప్రారంభించనున్న ఎయిర్ పోర్టు
- March 22, 2021షార్జా:షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం, ఏప్రిల్లో ఇ-బుక్ నెట్వర్క్ని ప్రారంభించనుంది. విమానంలోకి బోర్డింగ్ అయ్యేముందు ప్రయాణీకులకు ఈ బ్రౌజింగ్ సౌకర్యం అందుబాటులో వుంటుంది. తమ స్మార్ట్ డివైజ్లలోకి డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. 21 రోజుల పాటు అవి వారికి అందుబాటులో వుంటాయి. ప్రత్యేకంగా యాప్ లేదా డేటా ప్లాన్ ఏదీ ఈ పుస్తకాల డౌన్లోడ్ కోసం అవసరం వుండదు. ఉచిత వైఫై సర్వీస్ ద్వారానే వీటిని పొందవచ్చు. ఎయిర్ పోర్టు లోపల దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?