ఇ-బుక్ నెట్వర్క్ని ప్రారంభించనున్న ఎయిర్ పోర్టు
- March 22, 2021షార్జా:షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం, ఏప్రిల్లో ఇ-బుక్ నెట్వర్క్ని ప్రారంభించనుంది. విమానంలోకి బోర్డింగ్ అయ్యేముందు ప్రయాణీకులకు ఈ బ్రౌజింగ్ సౌకర్యం అందుబాటులో వుంటుంది. తమ స్మార్ట్ డివైజ్లలోకి డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. 21 రోజుల పాటు అవి వారికి అందుబాటులో వుంటాయి. ప్రత్యేకంగా యాప్ లేదా డేటా ప్లాన్ ఏదీ ఈ పుస్తకాల డౌన్లోడ్ కోసం అవసరం వుండదు. ఉచిత వైఫై సర్వీస్ ద్వారానే వీటిని పొందవచ్చు. ఎయిర్ పోర్టు లోపల దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ