పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ని కోరిన ఎంపీ జవహర్
- March 22, 2021కువైట్:ఎంపీ హాసన్ జవహర్, పాక్షిక నిషేధంపై పునఃసమీక్షించాలని క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ హెల్త్ని ఉద్దేశించి కోరినట్లు తెలుస్తోంది. పాక్షిక బ్యాన్ కొనసాగుతున్నా వైరస్ విజృంభిస్తోందనీ, కేవలం రాత్రి పూట మాత్రమే వైరస్ పెరుగుతుందనే ఆలోచన ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. 12వ గ్రేడ్ విద్యార్థులకు సంబంధించి పరీక్షల విషయమై కూడా ఎంపీ హాసన్ జవహర్ ప్రశ్నించార.
తాజా వార్తలు
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం