ఎలక్ట్రానిక్ వేదికల్ని విరివిగా ఉపయోగించాలి:NPRA
- March 22, 2021బహ్రెయిన్:అప్లికేషన్లు మరియు అపాయింటుమెంట్ల కోసం నేషనాలిటీ ప్రజలు ఎలక్ట్రానిక్ వేదికల్ని వినియోగించుకోవాలని పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్సీ ఎఫైర్స్ (NPRA) సూచిస్తోంది. ప్రవాసీయులకు సంబంధించిన పాస్పోర్టులపై ఎన్పిఆర్ఎ ఉద్యోగులు వేసే స్టిక్కర్ వున్నప్పుడు రెసిడెన్సీ పర్మిట్ సర్టిఫికెట్లను అనుమతించాలని సంబంధిత అథారిటీస్కి సూచించినట్లు ఎన్పిఆర్ఎ వెల్లడించింది. కమ్యూనికేషన్ సెంటర్ 1739974 నెంబర్ ద్వారా సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ