వ్యాక్సిన్ తీసుకోకుంటే పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- March 23, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వారు తప్పకుండా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలతో ప్రత్యక్షంగా కాంటాక్ట్ లో ఉండే రంగాల్లోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. హోటల్స్, రెస్టారెంట్లు, రవాణా, వైద్య రంగంలోని ఉద్యోగులతో పాటు లాండ్రీ, బ్యూటీ సెలూన్స్, హెయిర్ డ్రెస్సర్లు ప్రతి 14 రోజులకు ఓ సారి ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. మార్చి 28 నుంచి ఈ కొత్త నిర్ణయం అమలులోకి రానుంది. ఈ ఐదు రంగాల్లోని సంస్థలు, యజమానులు తమ సిబ్బంది తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని నెగటీవ్ రిపోర్ట్ తో విధులకు హజరయ్యేలా చర్యలు తీసుకోవాలని యూఏఈ మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







