వ్యాక్సిన్ తీసుకోకుంటే పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- March 23, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వారు తప్పకుండా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలతో ప్రత్యక్షంగా కాంటాక్ట్ లో ఉండే రంగాల్లోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. హోటల్స్, రెస్టారెంట్లు, రవాణా, వైద్య రంగంలోని ఉద్యోగులతో పాటు లాండ్రీ, బ్యూటీ సెలూన్స్, హెయిర్ డ్రెస్సర్లు ప్రతి 14 రోజులకు ఓ సారి ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. మార్చి 28 నుంచి ఈ కొత్త నిర్ణయం అమలులోకి రానుంది. ఈ ఐదు రంగాల్లోని సంస్థలు, యజమానులు తమ సిబ్బంది తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని నెగటీవ్ రిపోర్ట్ తో విధులకు హజరయ్యేలా చర్యలు తీసుకోవాలని యూఏఈ మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









