శంషాబాద్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
- March 24, 2021
హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. బుధవారం ఉదయం ఇంటెలిజెన్స్ అధికారులు ఎయిర్పోర్టులో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా 6E-8488 విమానం ద్వారా హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న మహమ్మద్ అనే ప్రయాణికుడి వద్ద రూ.1.03 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు బ్యాగేజ్ లోని తినుబండారాల్లో గుర్తించారు.దీంతో కరెన్సీని స్వాదీనం చేసుకుని, నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.కస్టమ్స్ అధికారులు అతడిని విచారిస్తున్నారు.

తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







