శంషాబాద్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
- March 24, 2021
హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. బుధవారం ఉదయం ఇంటెలిజెన్స్ అధికారులు ఎయిర్పోర్టులో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా 6E-8488 విమానం ద్వారా హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న మహమ్మద్ అనే ప్రయాణికుడి వద్ద రూ.1.03 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు బ్యాగేజ్ లోని తినుబండారాల్లో గుర్తించారు.దీంతో కరెన్సీని స్వాదీనం చేసుకుని, నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.కస్టమ్స్ అధికారులు అతడిని విచారిస్తున్నారు.

తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







