జెడ్డా విమానాశ్రయంలో యూఏఈ విమానాలు టెర్మినల్ 1కి మార్పు
- March 26, 2021సౌదీ:జెడ్డాలోని అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూఏఈ ఎయిర్ లైన్స్ విమానాల టెర్మినల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమిరేట్స్ తో పాటు ఎతిహాద్ విమానాలను నార్నర్న్ గేట్ దగ్గర నుంచి టెర్మినల్ 1కి మార్చుతున్నట్లు సౌదీ అరేబియా సివిల్ ఎవియేషన్ అధికారులు వెల్లడించారు. మార్చి 29 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయి. ఇదిలాఉంటే ప్రయాణికుల సౌలభ్యం కోసం యుఎఇ విమానయాన సంస్థలు - ఎమిరేట్స్, ఎతిహాద్ తో సహా ఇతర గల్ఫ్ క్యారియర్లు డిజిటల్ పాస్ పోర్ట్ లను ట్రయల్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్