ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 26, 2021
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. ఇవాళ ఏకంగా వెయ్యికి చేరువగా వెళ్లాయి కరోనా పాజిటివ్ కేసులు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,604 సాంపిల్స్ పరీక్షించగా.. 984 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. ఇక, చిత్తూరులో ఒకరు, విశాఖపట్నంలో మరొకరు.. మృతిచెందారు. ఇదే సమయంలో 306 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,96,863కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,85,515కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,145 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,203 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,49,16,201 సాంపిల్స్ ని పరీక్షించినట్టు కరోనా బులెటిన్లో పేర్కొంది ఏపీ సర్కార్.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







