మార్చి 31 నుంచి హరామెయిన్ ట్రెయిన్ పునఃప్రారంభం
- March 29, 2021
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాకి చెందిన హైస్పీడ్ రైల్వే హరామెయిన్,మార్చి 31 నుంచి తన సేవల్ని పునఃప్రారంభించనుంది.ప్రతి రోజూ 24 నుంచి 30 షెడ్యూల్డ్ ట్రిప్పులు తొలుత ప్రారంభమవుతాయి.ఆ తర్వాత 40 నుంచి 54 వరకు రోజువారీ ట్రిప్పులకు సర్వీసుని పెంచుతారు.జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మక్కా, మదీనా మరియు కింగ్ అబ్దుల్లా సిటీ వరకు ట్రెయిన్లు నడుస్తాయి.ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతల్ని కొలవడం సహా అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటారు.తవక్కల్నా యాప్ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని ప్రయాణీకులు చెక్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









