మార్చి 31 నుంచి హరామెయిన్ ట్రెయిన్ పునఃప్రారంభం
- March 29, 2021
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాకి చెందిన హైస్పీడ్ రైల్వే హరామెయిన్,మార్చి 31 నుంచి తన సేవల్ని పునఃప్రారంభించనుంది.ప్రతి రోజూ 24 నుంచి 30 షెడ్యూల్డ్ ట్రిప్పులు తొలుత ప్రారంభమవుతాయి.ఆ తర్వాత 40 నుంచి 54 వరకు రోజువారీ ట్రిప్పులకు సర్వీసుని పెంచుతారు.జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మక్కా, మదీనా మరియు కింగ్ అబ్దుల్లా సిటీ వరకు ట్రెయిన్లు నడుస్తాయి.ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతల్ని కొలవడం సహా అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటారు.తవక్కల్నా యాప్ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని ప్రయాణీకులు చెక్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







