మార్చి 31 నుంచి హరామెయిన్ ట్రెయిన్ పునఃప్రారంభం
- March 29, 2021
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాకి చెందిన హైస్పీడ్ రైల్వే హరామెయిన్,మార్చి 31 నుంచి తన సేవల్ని పునఃప్రారంభించనుంది.ప్రతి రోజూ 24 నుంచి 30 షెడ్యూల్డ్ ట్రిప్పులు తొలుత ప్రారంభమవుతాయి.ఆ తర్వాత 40 నుంచి 54 వరకు రోజువారీ ట్రిప్పులకు సర్వీసుని పెంచుతారు.జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మక్కా, మదీనా మరియు కింగ్ అబ్దుల్లా సిటీ వరకు ట్రెయిన్లు నడుస్తాయి.ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతల్ని కొలవడం సహా అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటారు.తవక్కల్నా యాప్ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని ప్రయాణీకులు చెక్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









