మార్చి 31 నుంచి హరామెయిన్ ట్రెయిన్ పునఃప్రారంభం
- March 29, 2021
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాకి చెందిన హైస్పీడ్ రైల్వే హరామెయిన్,మార్చి 31 నుంచి తన సేవల్ని పునఃప్రారంభించనుంది.ప్రతి రోజూ 24 నుంచి 30 షెడ్యూల్డ్ ట్రిప్పులు తొలుత ప్రారంభమవుతాయి.ఆ తర్వాత 40 నుంచి 54 వరకు రోజువారీ ట్రిప్పులకు సర్వీసుని పెంచుతారు.జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మక్కా, మదీనా మరియు కింగ్ అబ్దుల్లా సిటీ వరకు ట్రెయిన్లు నడుస్తాయి.ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతల్ని కొలవడం సహా అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటారు.తవక్కల్నా యాప్ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని ప్రయాణీకులు చెక్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







