టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం

- March 01, 2016 , by Maagulf
టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఆసియా కప్‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ శ్రీలంకపై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువరాజ్‌సింగ్ సిక్సర్లతో , విరాట్ కోహ్లీ సూపర్ ఛేజింగ్‌లతో జట్టును విజయపథంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 56 పరుగులు, యువరాజ్ సింగ్ 18 బంతుల్లో 35 పరుగులు, రైనా 26బంతుల్లో 25పరుగులు, రోహిత్ శర్మ 14 బంతుల్లో 15 పరుగులు చేసి విజయాన్ని టీమిండియా ఖాతాలో వేశారు. దీంతో భారత్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com