టీ20 మ్యాచ్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం
- March 01, 2016
ఆసియా కప్లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువరాజ్సింగ్ సిక్సర్లతో , విరాట్ కోహ్లీ సూపర్ ఛేజింగ్లతో జట్టును విజయపథంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 56 పరుగులు, యువరాజ్ సింగ్ 18 బంతుల్లో 35 పరుగులు, రైనా 26బంతుల్లో 25పరుగులు, రోహిత్ శర్మ 14 బంతుల్లో 15 పరుగులు చేసి విజయాన్ని టీమిండియా ఖాతాలో వేశారు. దీంతో భారత్ ఆసియా కప్ ఫైనల్కు చేరుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









