నేటి నుంచి అమల్లోకి కొత్త కర్ఫ్యూ సమయాలు
- April 08, 2021
కువైట్: పాక్షిక కర్ఫ్యూకి సంబంధించి కొత్త సమయాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పాక్షిక కర్ఫ్యూ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో వాకింగ్ కోసం నిర్దేశించిన సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి 10 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో రెస్టారెంట్లు, కేఫ్ అలాగే ఫుడ్ మార్కెటింగ్ సెంటర్లు రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







