రమదాన్ సందర్భంగా పెయిడ్ పార్కింగ్ అవర్స్ పొడిగింపు
- April 09, 2021యూఏఈ: పవిత్ర రమాదాన్ మాసం పురస్కరించుకొని షార్జా అధికారులు భక్తుల కోసం ప్రత్యేక సడలింపులు ప్రకటించారు. ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ లలో అర్ధరాత్రి వరకు వాహనాలను నిలిపి ఉంచేందుకు అనుమతించారు. సాధారణంగా అయితే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే వాహనాలను వాహనాలను నిలిపి ఉంచేందుకు అనుమతించేవారు. కానీ రమదాన్ మాసం కావటంతో భక్తులకు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెయిడ్ పార్కింగ్ సమయాన్ని 12 గంటల వరకు పొడిగించినట్లు షార్జా అధికారులు వివరించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..