వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త నిబంధనలు
- April 09, 2021
ఖతార్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను ఖతార్ సరికొత్త నిబంధనల్ని తెరపైకి తీసుకొచ్చింది. సినిమా థియేటర్లు, కర్టెయిలింగ్ వర్కర్స్ అటెండెన్స్, పబ్లిక్ రవాణా కెపాసిటీ వంటివాటిని మూసివేయాలని నిర్ణయించాయి అథారిటీస్. మసీదులు రోజువారీ అలాగే వీక్లీ గ్రూప్ ప్రేయర్ల కోసం తెరిచే వుంటాయి. రమదాన్ సందర్భంగా స్వచ్ఛందంగా నిర్వహించే తరావిహ్ ప్రార్థనల్ని మాత్రం ఇంటికే పరిమితం చేయాలని అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. 12 ఏళ్ళ లోపు పిల్లల్ని మసీదుల్లోకి అనుమతించరు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 శాతం కార్మికుల్నే అనుమతిస్తారు. సినిమాలు, థియేటర్లు, బార్బర్ షాపులు, బ్యూటీ సెలూన్లు, మ్యూజియంలు, పబ్లిక్ లైబ్రరీలు మూసివేస్తారు. గార్డెన్లు, బీచుల్లో ఎక్కువమంది గుమికూడటంపై నిషేధం వుంది. బోట్ మరాయు యాచ్ట్ సర్వీసులు సస్పెండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా విషయానికొస్తే, సాధారణ పరిమితిలో 20 శాతం మాత్రమే అవకాశం కల్పిస్తారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







