అబుధాబి హోటళ్ళకు రుసుము నుంచి మినహాయింపులు
- April 14, 2021
అబుధాబి: జూన్ 30 వరకు హోటళ్ళకు టూరిజం మరియు మునిసిపాలిటీ ఫీజు నుంచి మినహాయింపునిస్తూ డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం అబుధాబి(డిసిటి అబుధాబి) నిర్ణయం తీసుకుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీ కింద ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ వెసులుబాటుతో హోటల్ రంగానికి కొంత ఊరట లభిస్తుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ - ప్రైవేటు సెక్టార్ల మధ్య సమన్వయం ఈ సమయంలో చాలా అవసరమని తెలిపాయి అథారిటీస్.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







