అతి వేగంపై అధికారుల సీరియస్..Dh500 ఫైన్ విధిస్తామని వార్నింగ్
- April 17, 2021
అబుధాబి: పాదాచారులు రోడ్డు దాటేందుకు కేటాయించిన జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గర వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా వెళ్లనివ్వాలని అబుధాబి పోలీసులు హెచ్చరించారు.కొందరు వాహనదారులు జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గరకు వచ్చే వరకు కూడా వాహన వేగాన్ని తగ్గించటం లేదని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని అన్నారు.ఓ వాహనదారుడు వేగంగా వచ్చి జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గర సైకిలిస్టును ఢీకొట్టిన వీడియో ఫూటేజ్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.ఇక మీదట ఎవరైన పాదచారులకు ప్రమాదం కలిగించేలా డ్రైవింగ్ చేస్తే Dh500 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







