అతి వేగంపై అధికారుల సీరియస్..Dh500 ఫైన్ విధిస్తామని వార్నింగ్
- April 17, 2021
అబుధాబి: పాదాచారులు రోడ్డు దాటేందుకు కేటాయించిన జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గర వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా వెళ్లనివ్వాలని అబుధాబి పోలీసులు హెచ్చరించారు.కొందరు వాహనదారులు జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గరకు వచ్చే వరకు కూడా వాహన వేగాన్ని తగ్గించటం లేదని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని అన్నారు.ఓ వాహనదారుడు వేగంగా వచ్చి జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గర సైకిలిస్టును ఢీకొట్టిన వీడియో ఫూటేజ్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.ఇక మీదట ఎవరైన పాదచారులకు ప్రమాదం కలిగించేలా డ్రైవింగ్ చేస్తే Dh500 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







