అతి వేగంపై అధికారుల సీరియస్..Dh500 ఫైన్ విధిస్తామని వార్నింగ్
- April 17, 2021
అబుధాబి: పాదాచారులు రోడ్డు దాటేందుకు కేటాయించిన జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గర వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా వెళ్లనివ్వాలని అబుధాబి పోలీసులు హెచ్చరించారు.కొందరు వాహనదారులు జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గరకు వచ్చే వరకు కూడా వాహన వేగాన్ని తగ్గించటం లేదని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని అన్నారు.ఓ వాహనదారుడు వేగంగా వచ్చి జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గర సైకిలిస్టును ఢీకొట్టిన వీడియో ఫూటేజ్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.ఇక మీదట ఎవరైన పాదచారులకు ప్రమాదం కలిగించేలా డ్రైవింగ్ చేస్తే Dh500 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







