నగరంలో GHMC మేయర్ ఆకస్మిక పర్యటన
- April 19, 2021
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆదివారం GHMC మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక పర్యటన చేశారు. కొన్ని డివిజన్లలో తన ఆకస్మిక తనిఖీలో సిబ్బంది లోపాలను గమనించారు. స్పెషల్ డ్రైవ్ లో అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరాతాబాద్ జోన్ పరిధిలోనే గుడిమల్కాపూర్ డివిజన్ సంతోష్ నగర్ కాలనీలో పేరుకుపోయిన చెత్తను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం ఆధ్వానంపై అధికారులని నిలదీశారు. సిటీలో పారిశుధ్యం సమస్యలు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







