నగరంలో GHMC మేయర్ ఆకస్మిక పర్యటన
- April 19, 2021
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆదివారం GHMC మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక పర్యటన చేశారు. కొన్ని డివిజన్లలో తన ఆకస్మిక తనిఖీలో సిబ్బంది లోపాలను గమనించారు. స్పెషల్ డ్రైవ్ లో అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరాతాబాద్ జోన్ పరిధిలోనే గుడిమల్కాపూర్ డివిజన్ సంతోష్ నగర్ కాలనీలో పేరుకుపోయిన చెత్తను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం ఆధ్వానంపై అధికారులని నిలదీశారు. సిటీలో పారిశుధ్యం సమస్యలు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్









