750 టీచర్ల నియామకానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమోదం
- April 20, 2021కువైట్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ అలీ అల్ ముదాఫ్, 750 మంది కువైటీ టీచర్ల నియామకానికి సంబంధించి ఆమోదం తెలిపారు. కరోనా పాండమిక్ కారణంగా ఈ వ్యవహారం వాయిదా పడుతూ వచ్చిందని అధికారులు తెలిపారు. స్కూళ్ళలో టీచర్ల కొరత నేపథ్యంలో వీలైనంత వేగంగా మిగతా ప్రక్రియ పూర్తి చేసి, నియామకాలు చేపట్టాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. సైకాలజీ, సోషియాలజీ, హిస్టరీ, ఇస్లామిక్ ఎడ్యుకేషన్, జాగ్రఫీ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర విభాగాలతోపాటు ఎకనమిక్స్, ఫిలాసఫీ, ఎలక్ట్రిసిటీ, జియాలజీ, ఫ్రెంచ్ లాంగ్వేజ్, బయాలజీ మరియు సైన్స్ విభాగాల్లోనూ టీచర్ల నియామకం జరగనుంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..