కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: నాలుగు రెస్టారెంట్ల మూసివేత
- April 21, 2021
బహ్రెయిన్: నాలుగు టూరిస్టిక్ రెస్టారెంట్లను కరోనా నిబంధనలు పాటించని కారణంగా వారం రోజులపాటు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో ఈ రెస్టారెంట్లు వున్నాయి. బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ, హెల్త్ మినిస్ట్రీ - పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ అలాగే ఇన్స్పెక్షన్ డైరెక్టరేట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం.. సంయుక్తంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. టూరిజం ఔట్ లెట్లు తప్పనిసరిగా కరోనా నిబంధనలు, ప్రికాషన్స్ పాటించాలని ఈ సందర్భంగా బిటిఇఎ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!







