సహాలా వేదికగానే హోటళ్ళ బుకింగ్
- April 22, 2021మస్కట్: సహాలా ద్వారా హోటళ్ళను బుక్ చేసుకోనివారు, ఇతర మార్గాల్లో బుక్ చేసుకుంటే అది చెల్లుబాటు కాదని అథారిటీస్ చెబుతున్నాయి. గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణీకులు సహాలా ద్వారా హోటళ్ళను బుక్ చేసుకోవాల్సి వుంటుంది. 19 నుంచి 27 ఏప్రిల్ వరకు సహాలా ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందిగా ప్రయాణీకులకు సూచిస్తున్నారు. ఇప్పటికే వేరే వేదికలపై బుక్ చేసుకున్నవారికి ఏప్రిల్ 27 తెల్లవారు ఝామున 12 గంటలతో బుకింగులు రద్దవుతాయి. కాబట్టి, వాళ్ళంతా సహాలాపై రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకోవాలి.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం