సహాలా వేదికగానే హోటళ్ళ బుకింగ్
- April 22, 2021
మస్కట్: సహాలా ద్వారా హోటళ్ళను బుక్ చేసుకోనివారు, ఇతర మార్గాల్లో బుక్ చేసుకుంటే అది చెల్లుబాటు కాదని అథారిటీస్ చెబుతున్నాయి. గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణీకులు సహాలా ద్వారా హోటళ్ళను బుక్ చేసుకోవాల్సి వుంటుంది. 19 నుంచి 27 ఏప్రిల్ వరకు సహాలా ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందిగా ప్రయాణీకులకు సూచిస్తున్నారు. ఇప్పటికే వేరే వేదికలపై బుక్ చేసుకున్నవారికి ఏప్రిల్ 27 తెల్లవారు ఝామున 12 గంటలతో బుకింగులు రద్దవుతాయి. కాబట్టి, వాళ్ళంతా సహాలాపై రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకోవాలి.
తాజా వార్తలు
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…
- సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..







