మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 22, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరజంబిస్తోంది.కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ.. పైపైకి కదులుతూనే ఉంది కోవిడ్ మీటర్..ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 67,013 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 568 మంది మృతిచెందారు.ఇదే సమయంలో 62,298 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 40,94,840కి చేరుకోగా.. మృతుల సంఖ్య 62,479కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 33,30,747గా ఉంటే.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,99,858గా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..