మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 22, 2021ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరజంబిస్తోంది.కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ.. పైపైకి కదులుతూనే ఉంది కోవిడ్ మీటర్..ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 67,013 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 568 మంది మృతిచెందారు.ఇదే సమయంలో 62,298 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 40,94,840కి చేరుకోగా.. మృతుల సంఖ్య 62,479కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 33,30,747గా ఉంటే.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,99,858గా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..