బహ్రెయిన్లో మరో 2 మసీదుల మూసివేత
- April 25, 2021
బహ్రెయిన్: కోవిడ్ నిబంధనలు పాటించటంలో విఫలమవటంతో మరొ రెండు మసీదులను తాత్కాలికంగా మూసివేతస్తున్నట్లు బహ్రెయిన్ ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌతర్న్, నార్తర్న్ గవర్నరేట్లలోని రెండు మసీదుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామన్నారు అధికారులు. కరోనావైరస్ పై పోరాడుతున్న జాతీయ టాస్క్ ఫోర్స్ ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిని గుర్తించేందుకు ఇప్పటికే సంబంధిత బృందాలు ఆయా ప్రాంతానికి వెళ్లాయని వివరించారు. శానిటైజ్ చేసి ఓ వారం రోజుల తర్వాత మళ్లీ మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!