రేపు కువైట్ నుంచి భారత్ కు చేరుకోనున్న కోవిడ్ రిలీఫ్ సామాగ్రి
- April 30, 2021
కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారత్ లో చాలా మంది ప్రజలకు సరైన వైద్య సాయం అందక అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఆక్సిజన్ కొరతతో చికిత్స అందక వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై చలించిన కువైట్ భారత్ కు బాసటగా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు మెడికల్ కిట్లను సాయంగా అందిస్తామని ఇదివరకే ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, వెంటిలేటర్లు, వివిధ సైజుల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను పంపిస్తోంది. శనివారం నాటికి తొలి విడత మెడికల్ కిట్లు భారత్ కు చేరుకుంటాయని ఢిల్లీలోని కువైట్ రాయభారి జస్సిమ్ అల్ నజీమ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్









