రేపు కువైట్ నుంచి భారత్ కు చేరుకోనున్న కోవిడ్ రిలీఫ్ సామాగ్రి
- April 30, 2021
కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారత్ లో చాలా మంది ప్రజలకు సరైన వైద్య సాయం అందక అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఆక్సిజన్ కొరతతో చికిత్స అందక వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై చలించిన కువైట్ భారత్ కు బాసటగా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు మెడికల్ కిట్లను సాయంగా అందిస్తామని ఇదివరకే ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, వెంటిలేటర్లు, వివిధ సైజుల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను పంపిస్తోంది. శనివారం నాటికి తొలి విడత మెడికల్ కిట్లు భారత్ కు చేరుకుంటాయని ఢిల్లీలోని కువైట్ రాయభారి జస్సిమ్ అల్ నజీమ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







